“మీరే చెప్పారు కద సార్..మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని..మా తెలుగు ప్రజలు ఎవ్వరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు. కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయేవరకు వదిలిపెట్టరు”. ఇది ఠాగూర్ సినిమాలో సీనియర్ ఆఫీసర్తో ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్. కాకపోతే ఈ సంభాషణలో ఇప్పుడు ఒక్క పదం ఛేంజ్ చేసుకువాలి..అది తెలుగుకు బదులుగా భారతీయులు. �
ఐపీఎల్లో భాగంగా ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 84పరుగులతో ధోని నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంతగా శ్రమించినప్పటికీ ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనిని దేశానికి ప్రధాన మంత్రిని చేసేద్దాం అంటూ సరదాగా ట్వీట్ల వర్షం కురిపిస�
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్పై ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైరయ్యాడు. కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్ గురించి అవగాహన లేనట్టు మాట్లాడుతుంటారని అన్నాడు. ఐపీఎల్ టైటిల్ను ఒక్కసారి కూడా గెలవకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లిని కెప్టెన్గా కొనసాగిస్తున్నందుకు ధన్�