తెలుగు వార్తలు » Bengaluru Metro
కరోనా మహమ్మారి కట్టడికి బ్రేకులు పడటంలేదు. కాస్త తగ్గుతుందనుకున్న వైరస్ మెల్లమెల్లగా విస్తరిస్తూనే ఉంది. తాజాగా మెట్రో సర్వీసు సిబ్బందిని తాకింది.
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్టాలు సవరించాలంటూ ఓ వైపు కొందరు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు మాత్రం కొందరు మృగాలు మహిళలపై తమ చర్యలతో పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీస�
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్టాలు సవరించాలంటూ ఓ వైపు కొందరు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు మాత్రం కొందరు మృగాలు మహిళలపై తమ చర్యలతో పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం మహిళలు తమ