తెలుగు వార్తలు » Bengaluru-Kochi KSRTC bus crash kills at least 20
తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిర్పూరు జిల్లా అవినాశి వద్ద..ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంటైనర్ లారి ఢీకొంది