తెలుగు వార్తలు » Bengaluru city
కరోనా కల్లోలానికి దేశం విలవిలలాడుతోంది. కొత్త నమోదు అవుతున్న కేసులు మరింత కలవరాన్ని కలిగిస్తోంది. తాజాగా పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి పైగా ట్రైనీలకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో ఓ కానిస్టేబుల్కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తె�