తెలుగు వార్తలు » Bengaluru Bulls
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బెంగళూరు బుల్స్తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు 26-47 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడుతుండగా.. ఒక్క మ్యాచ్లో కూడా గెలవని జట్టు.. తెలుగు టైటాన్స్ మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ ఆరంభ నిమి�
ఫైనల్ మ్యాచ్లో అదిరిపోయే కిక్ ఇచ్చిన వరల్డ్ కప్ సంబురం ముగిసింది. ఇక క్రీడాభిమానులకు మరిన్ని సరదాలు పంచడానికి ప్రో కబడ్డీ సిద్దమైపోయింది. ఈనెల 20న ఏడో సీజన్ మొదలవబోతోంది. ఈసారి మొత్తం 12 టీములు పాల్గోబోతున్నాయి. The Iceman vs The Showman! Two Thalaivas face off and only one will remain in the race for the world’s toughest raider ahead of the #WorldsToughestDay! Vote NOW! […]
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ కోసం వచ్చే నెల 8, 9 తేదీల్లో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ‘రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం ప్రక్రియను ముంబైలో నిర్వహిస్తాం. 12 జట్లు తలపడే ఈ సీజన్ పోటీలు జూలై 19న మొదలవుతాయి’ అని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి వెల్లడించారు. వచ్చే ఏడాది ఎనిమిదో సీజన్ పోటీలను కూడా జూలైలోనే ప్రారంభిస్తా