తెలుగు వార్తలు » bengaluru
టీమిండియా మాజీ క్రికెటర్ బీఎస్ చంద్రశేఖర్ అనారోగ్యానికి గురైయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు
Bengaluru City Set New Record: ఐటీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కర్ణాటక రాజధాని బెంగళూరు. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో..
యూకే నుంచి భారత్కు వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.
బంగారంతో పాటు వెండి దార కూడా పరుగులు పెడుతుంది. ఇప్పటికే బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంటే.. వెండి కూడా ఇదే బాటలో నడిచింది. కిలో వెండి ధర రూ. 400 పెరిగి
బెంగళూరు సీఐడీ డీఎస్పీ లక్ష్మి (33) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న....
బెంగళూరు పోలీసులు భారీగా బంగారంను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నగరంలో నిన్న రాత్రి నిర్వహించిన తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరు కిలోల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.
ఐదేళ్ల కిందట తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా కార్యాచరణ పేద, బడుగు బలహీన వర్గాల వారికి అదొక జీవన పంథా అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. దీనిని సాధారణ ప్రభుత్వ పథకంలా భావించలేమని, మానవ ఆధారిత అభివృద్ధికి ఇది సాక్షీభూతంలా మారిందని, అందుకు డిజిటల్ ఇండియాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని మోదీ తెలిపారు. సాంకేతికత ద్వారా జనజీవ�
నలుగురు వ్యక్తుల చావుకు కారణమంటూ ఆరోపణలు రావడంతో బెంగళూరు మాజీ మేయర్ తోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లవ్ జిహాద్ సామాజిక దురాచారమని, దీన్ని నిషేధించేందుకు చట్టం అవసరమని కర్నాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. ఇదే విషయమై అన్ని రాష్ట్రాల్లోనూ సమాజం లోని వివిధ వర్గాలు యోచిస్తున్నాయన్నారు. దీనిపై తమ ప్రభుత్వం కూడా నిపుణులతో చర్చిస్తోందన్నారు. కొంతకాలంగా ఈ దురాచారం సాగుతోంది.. దీన్ని నివారించడానికి చట్టమంటూ ఒకటుండ�
తమ రాష్ట్రంలో కోవిడ్ సోకి కోలుకున్న 16 శాతం మందికి పైగా రోగుల్లో యాంటీబాడీలు పెరిగాయని ఇటీవలి సీరో సర్వే ద్వారా తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. సెప్టెంబరు 3-16 తేదీల మధ్య ఈ సర్వే జరిగిందని బుధవారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 30 జిల్లాల్లో 16,585 మందిపై ఈ సర్వే నిర్వహించామని ఆయన చెప్పారు. వీరంతా 18, అంతక�