తెలుగు వార్తలు » Bengalore
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్..
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం మరోసారి లాక్డౌన్ విధిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించింది. రోజు వేల సంఖ్యలో కరోనా..
కరోనా మహమ్మారి భారత్లోనూ కరాళ నృత్యం చేస్తోంది. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ శాస్త్రవేత్తలతో పాటుగా భారత సైంటిస్టులు కూడా నిరంతర పోరాటం చేస్తున్నారు. మరోవైపు భారత్లో అనేక ప్రాంతాల్లో పూజలు పునస్కారాలు చేస్తున్నారు. కరోనా పోవాలంటూ వేడుకుంటున్నారు.
మహాత్మా గాంధీపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్కుమార్ హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఓ బహిరంగ సభలో.. మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటమంతా.. ఓ డ్రామా అంటూ వర్ణించారు. హెగ్డే చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. చరిత్ర చదువుతుంటే �
బెంగళూరులో ఓ మసీదులో దాక్కున్న అనుమానిత ఉగ్రవాదిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. పక్కా సమాచారంతో నగర శివారులో ఉన్న దొడ్డ బల్లాపూర్లో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం హబీబుర్ రెహమాన్ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే ఉగ్రవాద సంస్థ సభ్యుడుగా అనుమానిస్తున్నారు. రెహమా�
లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీలో నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన పార్టీనే ఎన్నుకున్నారని.. వైఎస్ఆర్ పార్టీ గెలుపొందడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు
బెంగళూరు: అభినందన్ ఇప్పుడు దేశానికి హీరో. అతని మీట తీరు, మెయిర్ స్టెయిల్, మీసకట్టుకు చాలా పాపులారిటీ ఉంది. యువత ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో బెంగళూరులో ఓ వ్యక్తి 650 మందికి ఉచితంగా అభినందన్ తరహాలో మీస కట్టు హెయిర్ స్లెయిల్ను యువకులకు జుట్టు, మీసాలు కత్తించాడు. అతని పేరే డిజైనర్ నానేశ్. దీని గురిం�
బెంగళూరు : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై యావత్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ను �
బెంగుళూరు: ఏరో ఇండియా -2019 షోలో నేడు వుమెన్స్ డే నిర్వహిస్తున్నారు. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన ప్రగతికి నిదర్శనంగా ఇవాళ ప్రత్యేకంగా ఏరో ఇండియా ప్రదర్శనలో మహిళా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించారు.