CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక...
దేశంలో బీజేపీ ఎంత రైజింగ్లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే. మోదీ- షా ద్వయం దేశవ్యాప్తంగా కాషాయజెండా ఎగరవేయాలని ఉవ్వీళ్లూరుతోంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. కలిసొచ్చేవారిని కలుపుకుంటూ..కయ్యానికి కాలు దువ్వేవారి బెండు తీస్తూ ముందుకుసాగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వల
ప్రస్తుతం దేశం అధ్యక్ష పాలన దిశగా అడుగులు వేస్తోందన్నారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేయడానికి కూడా వెనకాడటం లేదన్నారు. కశ్మీర్లోని వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడే వారిని కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని, అసమ్మతి తెలిపే గొంతులను అణచివేస్తోందని మమతా మండిప�