తెలుగు వార్తలు » benami houses
మేడ్చల్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన కీసర తహశీల్ధార్ నాగరాజు కేసులో ఏసీబీ సోదాలను ముమ్మరం చేసింది. నాగరాజు కుటుంబానికి బినామిగా అనుమానిస్తున్న నందగోపాల్ ఇంట్లో రెండు రోజుల క్రితం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు… తాజాగా నందగోపాల్ కు సంబంధించి ఐసిఐసి బ్యాంకు లాకర్ లో సోదాలు చేస్తున్నారు. నందగోపాల్