తెలుగు వార్తలు » bellampalli
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరంజిల్లా రామతీర్థం పర్యటనతో ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని టీడీపీ సీనియర్ నేత,..
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ఇకలేరు. 75 ఏళ్ల మల్లేశ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మల్లేశ్ మృతిపట్ల సీపీఐ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. సంత