లెబనాన్ రాజధాని బీరూట్ లో గురువారం భారీ ఎత్తున మంటలు, పొగలు రేగాయి. గత నెల 4 న సుమారు మూడు వేల టన్నుల అమోనియం నైట్రేట్ పేలిపోయి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ ఘటనలో 190 మంది మరణించగా..
పేలుళ్లతో దద్దరిల్లిన బీరూట్లో ఎమర్జెన్సీ విధిస్తూ లెబనాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 4న బీరూట్ తీరంలో ఆమోని నిల్వల కారణంగా భారీ పేలుడు సంభవించింది.
అమోనియం నైట్రేట్ జంట పేలుళ్లలో 170 మందికి పైగా మృతి, ఆరు వేల మందికి పైగా క్షతగాత్రులతో పెను బీభత్సాన్ని, రాజకీయ అనిశ్చితను ఎదుర్కొన్న లెబనాన్ లో ఇక మిలిటరీ పాలన..
లెబనాన్ దేశానికి గతంలో కొవిడ్ బారినపడ్డ లెబనాన్ ను భారత అండగా నిలిచింది. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అక్కడికి వైద్య పరికరాలు పంపించింది. తాజాగా స్థానిక అధికారులకు సహకరించేందుకు భారతదేశం నుంచి మానవ వనరులను పంపనున్నట్లు ప్రకటించింది.
ఇటీవలి పేలుళ్ల కారణంగా కకావికలమైన లెబనాన్ రాజధాని బీరూట్ లో అల్లర్లు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. పేలుళ్లలో మరణించినవారి సంఖ్య 160 కి పెరగగా, ఆరువేలమందికి పైగా గాయపడ్డారు.
అప్పుడేప్పుడో ప్రాణాలుపోతున్నాయంటే ఫిడేలు వాయిస్తున్నారని విన్నాం. ఇప్పుడు కూడా అలాంటి సీన్ ఒకటి రిఫిట్ అయ్యింది. భారీ పేలుడుతో నగరం నాశనమవుతుంటే.. ఓ బామ్మ ఎంచక్కా పియానో ప్లే ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కనీవినీ ఎరుగని పేలుడుతో లెబనాన్ రాజధాని బీరూట్ వణికిపోయింది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే.. వేల టన్నుల అమోనియం నైట్రేట్ పేలుడు ధాటికి ఈ నగరం సర్వ నాశనమైంది.
లెబనాన్లో మంగళవారం నాడు భారీ పేలుడు సంభవించింది. రాజధాని బీరుట్లోని పోర్ట్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు..