తెలుగు వార్తలు » Beijing
కోవిడ్ 19 పుట్టినిల్లు చైనా లో మళ్ళీ ఈ వైరస్ విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్ లో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే హెబీ ప్రావిన్సు పరిధిలోని షిజియాజువాంగ్ నగరంలో లాక్ డౌన్ విధించారు. మరోవైపు వివిధ ప్రదేశాల్లో..
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 మహమ్మారికి పుట్టిల్లు చైనా. తమ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని అక్కడ పాలకులు లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. అయితే అక్కడ మళ్లీ భారీగా పాజిటివ్ కేసులు..
డ్రాగన్ కంట్రీ కంత్రీ పనులపై ఎవరైనా కామెంట్స్ చేయడం.. అక్కడ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలను కోవడం... కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే..
కరోనా వైరస్ తొలినాళ్లలో దీని 'ఆవిర్భావం' గురించి విదేశాలకు చాటిన మాజీ లాయర్ కు చైనా నాలుగేళ్ళ జైలుశిక్ష విధించింది. దేశంలో ఆమె అల్లర్లను రెచ్ఛగొడుతోందని, కయ్యాలను కావాలనే ప్రోత్సహిస్తోందని ఆరోపించింది.
చైనాలోని హెబీ ప్రావిన్స్ రేవులో నిలిచి ఉన్న రెండు భారతీయ నౌకలు..ఎం వీ జగ్ ఆనంద్, ఎంవీ అనస్తేషియా ల్లో చిక్కుబడిన భారతీయుల క్షేమానికి ఢోకా లేదని చైనా ప్రకటించింది. ఈ నౌకల్లో..
ఎలాగైతేనేం ? అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ కు చైనా అధినేత జీ జిన్ పింగ్ కంగ్రాట్స్ చెప్పారు. నిజానికి రెండు వారాల క్రితమే ఆయన శుభాకాంక్షలు చెప్పాల్సింది. కానీ ఎందుకో ఈ విషయంలో..
చైనాలో కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకున్న ఓ వలంటీర్ లో యాంటీ బాడీలు ఉత్పన్నమయ్యాయని రీసెర్చర్లు కనుగొన్నారు. ఇనాక్టివేట్ చేసిన సార్స్-కోవ్-2 వైరస్ ఆధారంగా ఈ వ్యాక్సీన్ తయారు చేశామని, ఇది తీసుకున్న ఓ వలంటీర్ లో...
అమెరికా కోర్టుల్లో చైనా మేధావులను, విద్యావేత్తలను ప్రాసిక్యూట్ చేసిన పక్షంలో తమ దేశంలోని అమెరికన్లను తాము కూడా ప్రాసిక్యూట్ చేస్తామని చైనా..అమెరికాను హెచ్ఛరించింది.
అనుకున్నంతా అయింది. చైనా ఏకంగా యుధ్ధాన్ని ప్రకటించింది. లడాఖ్ లో భారత,చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సమర శంఖమూదారు. మంగళవారం గ్యాంగ్ డాంగ్ లోని మిలిటరీ బేస్ ను సందర్శించిన ఆయన.. యుధ్ధానికి సిద్ధంగా ఉండాల్సిదిగా పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్మీకి సూచించారు. అయితే అది ఇండియా �
లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఇండియాఅక్రమంగా ‘ఏర్పాటు చేసిందని’ చైనా ఆరోపించింది. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని తాము గుర్తించబోమని తెలిపింది. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో భారత్ ఎనిమిదేసి బ్రిడ్జీలను నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలను తాము