ఇంట్లోని జంతువు అస్వస్థతకు గురైందని.. త్వరగా రావాలంటూ వెటర్నటీ డాక్టర్ సత్యం కుమార్ కు ఫోన్ వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లిన తర్వాత.. అతన్ని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
ప్రేమకు కులమత భేదం ఉండదు, ప్రాంతాలతో పని ఉండదు. అది ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఖండాంతరాలు దాటి వచ్చి భారతీయ యువకుడి ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న ఓ ఫ్రాన్స్ అమ్మాయి ప్రేమ కథ ఇది.
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాని అధికారులను కర్రలతో కొట్టాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు.. బీహార్ లోని బెగుసరాయ్ లో శనివారం జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన..
బిహార్పై ప్రకృతి కన్నెర చేస్తోంది. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా ప్రజల్ని గజగజ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా బిహార్లోని పలు జిల్లాల్లో పిడుగులు పడుతున్నాయి.దీంతో..
బీహార్లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని లోహియా నగర్లో శుక్రవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. బైక్పై ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కన్పించారు. అయితే పోలీసులను చూసిన వారు.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు.. వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుండగులు ఓ పోలీ�
తన చిన్నారి కొడుకు మరణించాడని తెలుసుకున్న ఆ వలస కూలీ కన్నీటికి అంతం లేకపోయింది. ఢిల్లీ నుంచి కాలినడకన ఎక్కడో బీహార్ లోని తన సొంత రాష్ట్రానికి బయల్దేరిన 38 ఏళ్ళ రాంపుకార్ పండిట్ వ్యధ ఇది !
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 9రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఈ విడతలో ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. నేటి నుంచి ఏప్రిల్ 9 వరకు అభ్యర్ధుల నామినేషన్లను స్వీకరించనున్నారు. అనంతరం ఏప్రిల్ 10న నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఏప్రిల�