తెలుగు వార్తలు » Begumpet
హైదరాబాద్ నగరంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టిస్తోంది. బేగంపేటలోని ఓ హోటల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో.. ఓ కుటుంబం ఆస్పత్రిపాలు కాగా.. రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. మరో బాలుడు తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే. .బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న ఏటుకూరి రవి నారాయణ అనే వ్యక్తి.. తన భార్�
మంగళవారం ఉదయం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని హెచ్పిఎస్ యాజమాన్యం ప్రకటించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రవేశం కోరుతూ పెద్ద సంఖ్యలో ప�
బేగంపేట కంట్రీ క్లబ్లో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. సినీ నిర్మాత నట్టికుమార్ కుమారుడు క్రాంతిపై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై అర్థరాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గంటన్నరపాటు హైడ్రామా నడిచింది. బేగంపేట్ కంట్రీ క్లబ్ ఈవెంట్ మేనేజర్ సుమన్ ఇయర్ ఎండింగ్ సెలెబ్రేషన్స్కు రావాలంటూ బ్య
హైదరాబాద్లోని బేగంపేట లిస్బన్ పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. పబ్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 21 మంది యువతులను, 9 మంది యువకులను, ఇద్దరు పబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే.. రూ.1.35 లక�
ఫ్యాషన్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కాలేజీ యూత్ డ్రెస్సింగ్ స్టైల్లకు హద్దు లేకుండా పోతోంది. అయితే ఇష్టానుసారంగా డ్రెస్లు వేసుకుంటున్న అమ్మాయిల పద్ధతికి అడ్డుకడ్డ వేయాలని భావించింది హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ. దీంతో మోకాళ్ల కింద వరకు ఉన్న కుర్తీలు వేసుకురావాలంటూ ఆదేశాలు జార
హైదరాబాద్ బేగంపేట ఫ్లై ఓవర్ దగ్గర బీర్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఫ్లై ఓవర్ ఎక్కే క్రమంలో కారును తప్పించబోయి డివైడర్ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. లారీ బీర్ లోడ్తో సంగారెడ్డి నుంచి ఉప్పల్ వెళ్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు భావిస్తున్నారు. బీర్లన్నీ రోడ్డు మీదే ఉండటంతో వా
ఇవాళ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. బేగంపేట-సనత్నగర్ మధ్య బ్రిడ్జ్జి నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా నగరంలో ఆదివారం తిరిగే 14 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఫలక్నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్నుమా, లింగంపల్లి -హైదరాబాద్, హైదరాబాద్-లింగంప