తెలుగు వార్తలు » begins
కర్నూలు జిల్లా మంత్రాలయంలో పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్రతీర్థులు కావేరి, కృష్ణ, గోదావరి, పెన్న, బ్రహ్మపుత్రానది సప్త నదుల నీటిని తుంగభద్రలో కలిపి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించారు. తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతులు పుష్కర పుణ్యస్నానం చే�
భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా విజయాల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు రాష్ట్రాల్లోనూ సత్తా చాటిన కమలనాథులు మిగిలిన రాష్ట్రాల్లోనూ కషాయం జెండా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు
రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితేనే విసుగెత్తిపోతుంది మనకు.. అలాంటిది 700 కిలోమీటర్ల వరకు రోడ్ల మీద వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోతే...! గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతే..!
రష్యా జోక్యంతో కాసేపు సంయమనంతో వ్యవహరించినట్టు కనిపించిన అజర్బైజాన్, ఆర్మేరియాలు మళ్లీ కొట్టుకుచస్తున్నాయి.. పక్కపక్కనే ఉన్నాయి కానీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం వచ్చేసింది ఆ దేశాలకు..