తెలుగు వార్తలు » bear
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామం దగ్గర్లో ఉన్న పోచమ్మ టెంపుల్ గర్భగుడిలోకి శుక్రవారం రాత్రి ఓ ఎలుగుబంటి ప్రవేశించింది.
హీరో అంటే ఆ ఎలుగుబంటే మరి ! తానేమాత్రం భయపడకుండా రెండు పులులను ధైర్యంగా ఎదిరించేసరికి అవి రెండూ తోక ముడిచి పారిపోయాయి. రాజస్థాన్ లోని రథం బోర్ నేషనల్ పార్క్ లో జరిగిందీ అనూహ్య ఘటన. ఓ పొదల్లో ఏమరుపాటుగా ఉన్న ఈ ఎలుగుబంటి వద్దకు ఓ పులి మెల్లగా రాగా.. వెంటనే అలెర్ట్ అయిన ఆ ఎలుగు ముందున్న రెండు కాళ్లూ ఎత్తి ‘ ఫైట్ ‘ కు సై అన్
అడవులు వదిలి మైదానం బాటపట్టిన కోతులు..జనావాసాల్లో చేరి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మందలకు మందలుగా చేరిన కోతులు..పల్లెపట్నం తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతిచేష్టలతో రైతులు, సామాన్య ప్రజలు, ప్రభుత్వాలను సైతం కోటి కష్టాలకు గురిచేస్తున్నాయి. అనేక జిల్లాలో ఇళ్లు, పంట పొలాలపై పండి విధ్వంసం చేస్తున్నాయ
ఎలుగుబంటిని చూడగానే దూరంగా పారిపోతాం. అది మనపై దాడి చేస్తుందేమోనని భయపడిపోతాం. కానీ ఈ వీడియో చూస్తే మీరే షాకవుతారు. ఓ మహిళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయింది ఈ నల్లని ఎలుగుబంటి. మెక్సికో మోంటెర్రెలోని చిపిన్క్యూ ఎకోలాజికల్ పార్క్లో జరిగిన ఈ ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. పార్క్లో ఆహారం కోసం వెతుకుతున్న రెండు ఎలు�
‘ మార్షల్ ఆర్ట్స్ లో నేనూ సై …. చూపుతా నా తడాఖా ‘ అంటోందా పిల్ల ఎలుగుబంటి. ఆ ‘ కుంగ్ ఫు బేర్ ‘ ని చూసిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఓ రెండు మూడు నిముషాలసేపు ‘ బేర్ మన్నాడు ‘. అది.. తూర్పు రష్యా సమీపంలోని ‘ సఖాలిన్ ‘ దీవి. జపాన్ దేశానికి కూడా ఈ దీవి దగ్గరే.. సాధారణంగా ఈ దీవిలో ఎలుగుబంట్లు తిరుగుతుంటాయి. ఊదా రంగుతో […]
శునకాలు విశ్వాసానికి మారు పేరు అంటారు. అందుకే చాలామంది వాటిని తమ ఇళ్లలో రక్షణగా పెట్టుకుంటారు. ఇప్పుడీ నమ్మకం నిజమని నిరూపిస్తోంది ఈ గ్రామ సింహం. న్యూజెర్సీ హెవిట్లోని ఓ ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటిని తరిమితరిమి కొట్టింది ఓ శునకం. ఎలుగుబంటిపై దాడి చేస్తూ.. పరుగులు పెట్టించిన విజువల్స్ అన్ని అక్కడే ఉన్న ఓ సీసీఫుటేజీల�
జమ్ముకశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో అమానుష చర్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. గ్రామస్తుల నుంచి తప్పించుకొని దగ్గర్లోని ఓ కొండను ఎక్కుతోన్న ఎలుగుబంటిపై వారు రాళ్లు విసిరారు. దీంతో పట్టుకోల్పోయిన ఆ భళ్లూకం నదిలో పడిపోయింది. ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై జంతుప్రేమిక�
ఢిల్లీ: పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి భారత ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని వెల్లడించింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ప్రాంతంలో ఎలుగుబంట్లు తరచూ సంచరిస్తుంటాయని తెలిపింది. హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్ 9న మకలు బేస్ క్యాం�
జంతువులు జనావాసాల్లోకి దూసుకు వస్తున్నాయి. తాజాగా.. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నాగారంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. పశువుల మందపై పంజా విసిరింది. రెండు ఎద్దులపై దాడి చేసింది. ఎలుగుబంటిని పసిగట్టిన స్థానికులు దానిని తరిమికొట్టబోయారు. అంతే.. జనంపై విరుచుకుపడింది ఎలుగు బంటి. ఈ ఘటనలో ముగ్గ�
జనగాం జిల్లాలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. అడవిలోంచి జనావాసాల్లోకి ఎలుగుబంటి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జనగాం జిల్లాలోని స్థానిక బస్టాండ్ ఆవరణలోని అర్థరాత్రి 2 గంటలకు ఓ చెట్టు ఎక్కింది ఎలుగుబంటి. దానిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. చెట్టెక్కిన ఎలుగుబంటి ఎంతకీ కిందకు దిగకపోవడంతో జనాలు ఉరుకుల�