తెలుగు వార్తలు » beach road
డిసెంబర్ 31 2020 రాత్రి వేళ సాగర నగరం విశాఖపట్నం బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కోస్టర్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్..
ఏపీ ప్రభుత్వం ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విశాఖ సాగరతీరంలో నిర్వహించనుంది. ఆర్కే బీచ్ రోడ్డులో రిపబ్లిక్ డే పరేడ్ ప్రాక్టీస్ను నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలకు సీఎం వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హాజరవుతారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 14 కమిటీలు వేసి ఏర�