తెలుగు వార్తలు » bc
పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నించి ఆంధ్రప్రదేశ్లో వున్న నిరుద్యోగులకు వరాల మీద వరాలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా ఓ ‘స్పెషల్’ గిఫ్ట్ ప్రకటించారు. ఉద్యోగాల భర్తీనో.. కొత్త ఉద్యోగాల కల్పనో అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఇది అంతకు మించిన గిప్ట్. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది �
ఏపీ సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గకుండా తను ఏం చెప్పాడో..అది చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలపై సీఎం మరో కీలక అడుగు ముందుకు వేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా�
ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు బీఎస్పీ చీఫ్ మాయావతి. పుట్టకతో మోదీ.. వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఆరోపించారు. చౌకీదార్ అంటూ మోదీ వేసిన ఎత్తుగడ కూడా ఈ సారి ఆ పార్టీని కాపాడదన్నారు. గుజరాత్ మోదీ ప్రభుత్వం ఉన్న సమయంలో తన కమ్యూనిటీని వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఆయనకు కేవలం బ�
కడప: ఎంపీ అభ్యర్ధుల పూర్తి జాబితాతో పాటు, ఎమ్మెల్యే అభ్యర్ధుల పూర్తి జాబితాను కూడా వైసీపీ పార్టీ ప్రకటించింది. ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించిన అనంతరం జగన్ సమక్షంలో ఈ ప్రకటన జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లను సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఈ సందర్భంగా జ
విజయవాడ: టీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనక జగన్ ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్-తలసాని ప్రయత్నిస్తున్నారని అన్నారు. టీడీపీ నుంచి వైసీపీకి వెళుతున్న నాయకులపై స్పందిస్తూ టిక్కెట్ రాదని భయపడుతున్నవారే ఆ విధంగా చేస్తున్నారని బుద్ధా వెంకన్న అన్నార�
విజయవాడ: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను వైసీపీ బీసీ విభాగం నాయకులు కలిశారు. ఈ నెల 17న ఏలూరులో జరగనున్న బీసీ గర్జన సభకు హాజరు కావాల్సిందిగా కోరారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆర్. కృష్ణయ్యను బీసీ గర్జనకు ఆహ్వానించినట్టు తెలిపారు. ఈ సం�