రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించిన తర్వాత పార్టీలో సమీకరణాలు వేగంగా మారుచతున్నాయి. ఖమ్మం జిల్లా నేత భట్టి విక్రమార్క లేకుండానే...
తెలంగాణ బడ్జెట్ సమావేశౄలు మూడో రోజు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాదోపవాదలు జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు..
తెలంగాణ రాజకీయాల్లో ఇదో సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావుతో..కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటి అయ్యారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటివారు ఎందుకు కలిశారా అన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి హరీష్ రావుతో మాట్ల�
తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్హాట్గా మారాయి. ఒకవైపు బడ్జెట్ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య వాడీ, వేడీ చర్చ జరుగుతోంది. ఇక క్యాబినెట్లో చోటు దక్కించుకోలేకపోయిన అసంతృప్త నేతలను తమవైపు గుంజుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇక యురేనియం తవ్వకాలపై చెలరేగిన ఆందోళలను అసెంబ్లీలో ప్రకటన చేసి సీఎం కేసీఆర్ సర్ద�
కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దీక్ష విరమించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో ఆయన తన దీక్షను విరమించారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు నిమ్స్లో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అంతకుముందు ఈ తెల్లవారు జామున 5 గంటలకు దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. ఆయన్ను నిమ్స
పార్టీలు ఫిరాయించే సంస్కృతిని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జెడ్పీ ఎన్నికలలో అఖండ విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2004 ఎన్నికల్లో 26 మంది టీఆర్ఎస్ ఎమ్మెల�
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వ�
హైదరాబాద్ : పుల్వమా ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్ధిస్తున్నామన్నారు. జవాన్లు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలను దెబ్బతీసేందుకే ఈ �