తెలుగు వార్తలు » Bank of India
నిరుద్యోగులకు ఇదే సరైన అవకాశం. వివిధ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 3,517 పీవో పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఐబీపీఎస్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. మినిమ్ రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ..
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS. దీనిద్వారా ఐబీపీఎస్ పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 12,075 క్లర్కు పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తె�
ఎస్బీఐతో పాటు మరో నాలుగు బ్యాంకులు కూడా కస్టమర్లకు షాక్ ఇవ్వబోతున్నాయి. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ వంటివి ఫిక్స్డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, కొత్త ఎఫ్డీ రేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కోటక్ మహీంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల �
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. రిటైల్ రుణాలపై బంపరాఫర్లు అందిస్తోంది. హోమ్ లోన్స్పై తగ్గింపు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. కస్టమర్లకు ఆకర్షించేదానికి అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ మాట్లాడు
కేంద్రం ప్రభుత్వం బ్యాంకులను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేనా, విజయ, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీన ప్రక్రియను పూర్తి చేసిన కేంద్రం ఇప్పుడు మళ్లీ మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకటిగా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ బ్యాంకులకు విలీనానికి సంబంధించిన కబురు పంప
విజయవాడ బెంజ్ సర్కిల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ఏటీఎం కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఏటీఎం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు