తెలుగు వార్తలు » Bank Of Baroda
నిరుద్యోగులకు ఇదే సరైన అవకాశం. వివిధ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 3,517 పీవో పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఐబీపీఎస్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. మినిమ్ రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ..
ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ తరుణంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ బీఓబీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
కరోనా జడలు విప్పి నర్తిస్తున్న వేళ.. ఒక నగదు చెక్ ని బ్యాంకు క్యాషియర్ ఒకరు ఎలా డిస్ ఇన్ ఫెక్టెంట్ చేశాడంటే అది చూసి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టాల్సిందే. అంటే దానిపై కరోనా వైరస్ ఛాయల్లేకుండా దాన్ని ‘నాశనం’ చేశాడన్న మాట.. లాక్ డౌన్ కారణంగా బ్యాంకులతో సహా కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్న వేళ.. బరోడా బ్
మార్చి నెలలో వరసగా 6 రోజులపాటు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ)... మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS. దీనిద్వారా ఐబీపీఎస్ పరిధిలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొత్తం 12,075 క్లర్కు పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తె�
ఎస్బీఐతో పాటు మరో నాలుగు బ్యాంకులు కూడా కస్టమర్లకు షాక్ ఇవ్వబోతున్నాయి. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ వంటివి ఫిక్స్డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా, కొత్త ఎఫ్డీ రేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కోటక్ మహీంద్ర బ్యాంకు వడ్డీ రేట్ల �