అన్ని పక్షాలు ఏకమై.. అన్ని రంగాల ప్రముఖులు మమేకమై.. అందరి ఆత్మీయ సమ్మేళన వేదిగా నిలిచింది జలవిహార్లో జరిగిన దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమం. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కరోనా వారియర్స్ వరకు అంతా హాజరై అలయ్ బలయ్ అంబలి తాగి వేడుకను సందడిగా మార్చారు.
Alai Blai: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, అచార వ్యవహారాలకు ప్రతీక అని... అందులో ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్-బలయ్ కార్యక్రమం అని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.
Alai Balai Celebrations: అలయ్ బలయ్ వేదికగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆయన వారసత్వాన్ని ఘనంగా..
హైదరాబాద్లో దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమం మొదలైంది. జలవిహార్లో అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఈసారి జనసేన అధినేత
Pawan Kalyan - Alay Balay: ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు
World Photography Day 2021: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోటోగ్రాఫర్గా సరికొత్త అవతారమెత్తారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ఆయన.. ఫోటో కెమెరాను చేతబట్టి క్లిక్ క్లిక్ మనిపించారు.
Haryana Governor Bandaru Dattatreya: హర్యానా 18వ గవర్నర్గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. కాగా హిమాచల్ ప్రదేశ్
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రముఖులు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
CM Jagan Meets Dattatreya: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..