తెలుగు వార్తలు » ban
ట్విటర్ తనను నిషేధించడంపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇది కుట్ర అని, ఈ సాధనంలోని ఉద్యోగులు డెమొక్రాట్లతోను, రాడికల్ శక్తులతోను కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించాడు.
కార్వీ స్టాక్ బ్రోకింగ్పై సెబీ తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. ఓ క్లయింటుకు సంబంధించిన 2 వేల కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్ను దుర్వినియోగం..
మన్సాస్ యాజమాన్య తాజా నిర్ణయం మరో వివాదానికి దారితీసింది.. దశాబ్దాలుగా విజయనగరం మహారాజ కళాశాల అయోధ్య మైదానంలో వాకింగ్ చేస్తున్న..
వివాదాస్పద లవ్ జిహాద్ పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నిప్పులు కక్కారు. ఈ పోకడకు కుట్ర పన్నేవారిని నాశనం చేస్తాం అని హెచ్చరించారు. మత మార్పిడుల పేరిట పెళ్లిళ్లు చేసుకునేవారికి పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు..
దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతుండటంతో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) కీలక తీర్పునిచ్చింది. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా...
నిబంధనలు అతిక్రమిస్తే అంత తక్కువ జరిమానానా..? అమెజాన్ పై కఠిన చర్యలు తీసుకోండి అంటూ కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
యువకుల్ని బానిసలుగా మారుస్తూ అదొక వ్యసనంలా మార్చేస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ గేముల ఆటకట్టిస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. ఈ కోవలోకి తాజాగా తమిళనాడు సర్కారు కూడా చేరింది. ఇటీవల ఈ బెట్టింగుల కారణంగా నష్టపోయిన యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతిపదికగా తీసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. బెట్టింగుల
బ్రిటన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఆ దేశంలో 2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం విధించాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది.
ఢిల్లీలో ఓ వైపు కరోనా కేసులు, మరోవైపు వాయు కాలుష్యం పెరిగిపోతుండగా వీటిని కొంతలో కొంతయినా అదుపు చేసేందుకు ప్రభుత్వం బాణసంచా కాల్చడం పైనా, అమ్మకాలపైనా..
కోవిడ్-19 నేపథ్యంలో వినియోగంలోకి వచ్చిన డిసిన్ఫెక్టంట్ టన్నెళ్లు, ఛాంబర్ల వినియోగాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. వాటి ద్వారా ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం ఉందని పరిశోధనలు చెబుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టన్నెళ్ల ఏర్పాటు, వినియోగం, ప్రకటనలపై బ్యాన్ కోరుతూ వచ్చిన పిటిషన్ పై విచారించిన అత్యున్నత ధర్మాసనం గు�