రానా దగ్గుబాటి..ఇతడు ఇప్పడు టాలీవుడ్కి మాత్రమే హీరో కాదు. సౌత్లో అన్ని భాషల్లో నటించేస్తున్నాడు. నార్త్లో కూడా కొన్ని మూవీస్ చేశాడు. అంతేకాదు పక్క కంట్రీస్ నుంచి కూడా రానాకు ఆఫర్స్ వస్తున్నాయి. బాహుబలితో అతడు తెచ్చుకున్న క్రేజ్ అలాంటిది మరి. అయితే ఈ హీరో నటనతో పాటు సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి తాత వారసత్వం ని�
టాలీవుడ్ క్రేజీ హీరో రానా విభిన్న భాషల్లో, విభిన్న పాత్రల్లో నటిస్తూ స్టార్గా కంటే, నటుడిగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. ప్రస్తుతం మన బల్లాల దేవుడు విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రానా అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.
రాజమహేంద్రవరం: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఏపీ సీఎం చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు అంచనాలను తెలుగుదేశం ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందన్నారు. ఈ విధంగా డబ్బు అంచనాలు పెంచుకోవడం �