దీని వెనుక టీడీ జనార్ధన్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న చెన్నైలో పట్టుబడ్డ డబ్బుపై మరోసారి దుష్ప్రచారం చేశారన్నారు. తన కుటుంబంపై కుట్ర జరుగుతోందన్నారు. ఇకనైనా..
ఏపీ కేబినెట్ విస్తరణలో పలు వర్గాలకు ప్లేసు దక్కలేదు. కమ్మ,వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు ప్లేస్ చోటు కల్పించలేదు. అయితే ఆ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వనున్నారు సీఎం జగన్.
కసరత్తులో భాగంగా కొత్త మంత్రుల పేర్లతో పాటు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల(AP New Districts) ప్రకటనపై రగడ కొనసాగుతూనే ఉంది. జిల్లాల పునర్విభజనను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
Balineni Srinivasa Reddy - Vangaveeti Mohana Ranga: వంగవీటి రంగా వర్థంతి రోజు ఆయన కుమారుడు వంగవీటి రాధ చేసిన కామెంట్స్ కాకరేపాయి. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని, రెక్కీ నిర్వహించారని రాధ కామెంట్స్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.
Srinivasa Reddy on Vangaveeti Radha: వంగవీటి రాధ వ్యాఖ్యలపై ఏపీలో దుమారం కొనసాగుతోంది. తనను చంపేందుకు రెక్కి నిర్వహించారని వంగవీటి రాధ చేసిన కామెంట్స్ రాష్ట్రంలో రాజకీయ వేడిని