ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్, స్టార్ షట్లర్ పీవీ సింధు విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్లు..
కరోనా సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ఇలా ప్రతీ రంగానికి చెందిన వారు ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ ప్రాక్టిస్, బ్యాడ్మింటన్ టూర్లతో బిజీగా గడిపే...
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు గౌరవ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా.. సింధు, ఆమె తల్లిదండ్రులతో.. మాట్లాడారు జగన్. అలాగే.. భవిష్యత్తు�
ఏపీ సీఎం జగన్తో పీవీ సింధు భేటీ కానుంది. ఈ నేపథ్యంలో.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలుగు తేజం పీవీ సింధుకు ఘన స్వాగతం పలికారు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ప్రవీణ్ కుమార్, స్పోర్ట్స్ ఎండీ భాస్కర్. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. మూడో ప్రయత్నంలో ప్రపంచ బ్య�
భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధూకి రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానం చేశారు. మన సత్తా ఏంటో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచానికి చాటిందని నరసింహన్ అన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిన తెలుగు తేజాన్ని ఆయన అభినందించారు. క్రీడల్లో ప్రతి ఒక్కరికి సింధు రోల్ మోడల్గా నిల�
భారత స్టార్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. స్విట్జర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ పోటీల్లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధుకు ఇది మూడోసారి. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ చెన్ యు ఫై(చైనా)ను 21-7, 21-14 పాయింట్ల తేడాతో ఓడించింది సింధు. 40 నిమిషాల్లోనే ఈ గేమ్ పూర్త�
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు మరో అరుదైన ఘనతను సాధించింది. ఫోర్బ్స్-2019 మహిళా అథ్లెట్ల జాబితాలో భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచింది సింధు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానాన్ని సాధించుకుంది. ఈ జాబితా ప్రకారం సింధు ఏడాదికి అక్షరాల రూ.39కోట్లు పారితోషికంగా అందుకుంటోంది. సింధు మినహా భారత్ నుం