తెలుగు వార్తలు » badminton
బ్యాడ్మింటన్ టోర్నీలలో పాల్గొనేందుకు భారత బృందం బ్యాంకాక్ పయనమైంది. జనవరి 12 నుంచి 17 వరకు యోనెక్స్ థాయ్లాండ్ ఓపెన్ టోర్నీతో...
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన ట్వీట్ చేశారు. పెద్ద పెద్ద అక్షరాలతో ఐ రిటైర్ అని సింధు చేసిన ట్వీట్ చూసి అభిమానులతో పాటు అంతా షాక్కు గురయ్యారు.
డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో మాజీ ప్రపంచ ఛాంపియన్ కిదాంబి శ్రీకాంత్ అదరగొడుతున్నాడు. టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో..
హైదరాబాద్ బ్యాడ్మింటన్కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన క్రేజీ స్టార్ గుత్తాజ్వాల. సామాజిక రాజకీయ అంశాలపై చురుకుగా స్పందిస్తూ వేడి పుట్టిస్తుంటుంది.తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్విట్ ప్రస్తుతం వైరల్గా మారింది..
దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ‘పద్మభూషన్’ అవార్డుకు ఇటీవలే ఎంపికైంది భారత బాట్మింటన్ స్టార్ పీవీ సింధు. ఈ నేపథ్యంలో ఆమెను పీబీఎల్ హైదరాబాద్ హంటర్స్ టీమ్ ఘనంగా సన్మానించింది. ఈ సీజన్లో సింధు సారథ్యంలో హంటర్స్ టీమ్ తప్పక విజయం సాధిస్తుందని యాజమాన్యం అభిప్రాయపడింది. సింధు కూడా హంటర్స్ తరఫున ఆడటం ఆన
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనేముంది. బ్యూటీతో పాటు యాక్టింగ్తో మెస్మరైజ్ చెయ్యడం ఆవిడకు ఫస్ట్ నుంచి అలవాటే. మాములు ఫ్యాన్స్ మాత్రమే కాదు..చాలామంది సెలబ్రిటీలు సైతం దీపికాను లైక్ చేస్తారు. అయితే తాజా విషయం ఏంటంటే..? దీపికాను అభిమానించే లిస్ట్లో ఏస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ�
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన పీవీ సింధుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డగా సింధును ప్రశంసించారు. బ్యాడ్మింటన్లో ఆమె విజయాలు స్ఫూర్తి దాయకాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. దేశానికి, తెలుగు జాతికీ గొప్ప పేరు ప్రతిష్ఠల�
భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధూకి రాజ్ భవన్లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానం చేశారు. మన సత్తా ఏంటో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచానికి చాటిందని నరసింహన్ అన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిన తెలుగు తేజాన్ని ఆయన అభినందించారు. క్రీడల్లో ప్రతి ఒక్కరికి సింధు రోల్ మోడల్గా నిల�
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. ఇటీవల స్విట్జర్లాండ్లోని బాసెల్లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుని సింధు చరిత్ర సృష్టించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. బేగంపేట
భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివీ సింధు.. ప్రధాని మోదీని కలిశారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్గా తన ఆనందాన్ని మోదీతో పంచుకున్నారు. తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతోనూ ఆమె సమావేశం అయ్యారు. ఛాంపియన్గా గెలిచిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో క్రీడాభిమానులు పూలమా�