సమాజ్వాదీ పార్టీ ఎంపీ అజమ్ ఖాన్ తమ గేదెను దొంగలించారంటూ ఉత్తర్ ప్రదేశ్లోని రాంపూర్కు చెందిన అసిఫ్, జాకీర్ అనే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్లోని తన ఇంటికి వచ్చిన అజంఖాన్, అక్కడే ఉన్న గేదెను తీసుకెళ్లిపోయారని వారు ఫిర్యాదు పేర్కొన్నారు. దీంతో పాటు రూ.25 వేల నగదును కూ�