Bye Election Result 2022: ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, అజంగఢ్, పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. అదే సమయంలో నాలుగు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి.
సమాజ్వాది పార్టీకి ఈ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో సమాజ్వాది పార్టీ నేత అజం ఖాన్ యూపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
భూకబ్జా కేసులో సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత ఆజం ఖాన్(Mohmed Azam Khan) మధ్యంతర బెయిల్ పిటిషన్పై వచ్చే వారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 137 రోజులు గడుస్తున్నా నేటికీ..
మామ, మేనల్లుడు మధ్య సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. సమాజ్ వాదీ పార్టీ పూర్తిగా అఖిలేష్ యాదవ్ వెంటే ఉందన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న సమాజ్ వాదీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఎస్పీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆజం ఖాన్ పార్టీని వీడి సొంత పార్టీని స్థాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Pakistan Super League: టీ20 మ్యాచ్ల మజా వేరేలా ఉంటుందని చెప్పాలి. బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తే.. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తారు...
UP Polls 2022: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్(Azam Khan)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Assembly Elections 2022) ప్రచారం నిర్వహించేందుకు వీలుగా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ..
ఆజంఖాన్ తనయుడు కూడా అనేక నేరాళ్లో నిందితుడు. ఇక, మొన్నటివరకూ ఫోర్జరీ కేసుకు సంబంధించి సీతాపూర్ జైలులో ఉన్న ఆజం ఖాన్ భార్య ఎస్పీ ఎమ్మెల్యే తాంజీన్ ఫాతిమా..
Azam Khan - Covid-19 positive: దేశంలో కరోనా కేసుల ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు జైళ్లల్లో
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ఆజంఖాన్.. ఈ సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1947లో దేశ విభజన జరిగే సమయంలో.. ముస్లింలకు పాకిస్థాన్ వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. ఎంతో మంది ముస్లింలు అలా చేయలేదన్నారు. అలాంటి అవకాశం లేనివారికంటే.. అవకాశం ఉండి కూడా.. ఎంతో మంది ఇక్కడే ఉండిపోయారని గుర్తు చేశారు. వీరంతా అతిపెద