మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత, బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ తెదేపా ‘చలో నర్సీపట్నం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మాజీ మంత్రి అయన్న పాత్రుడు పోలీసులు, అధికార పార్టీ నేతలపై రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషించారంటూ అయ్యన్న .. ఆయన కుమారుడిపై కేసు నమోదుచేశారు పోలీసులు.
కరకట్టపై జరిగిన రాజకీయ యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉదయం నుంచి వరుసబెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు
కర్రలు లేచాయ్.. రాళ్లు పైకి ఎగిరాయ్.. అద్దాలు పగిలాయ్.. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ.. న భూతో.. న భవిష్యత్ అన్నట్టుగా జరిగింది. తాజాగా ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయ్.
AP IPS officers' association: ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయ ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీస్ అధికారులపై
రాబోయే కాలం మాది…పోయేకాలం వైసీపీది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. వాసుపల్లి గణేష్ ఎమ్మల్యేగా రాజీనామా చేయకుండా పార్టీ విడిచి వెళ్లారంటూ విమర్శించారు. తనకు, బండారుకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని.. అయినా విలువలకు కట్టుబడి పార్టీ మారలేదన్నారు. చాలా సార్లు చంద్రబాబు వాసుపల్�