అపారమైన జ్ఞానానికి ప్రతీక అయిన భారతీయ ఆయుర్వేదం సమగ్ర వైద్యవిధానమే కాకుండా భారతీయుల జీవన విధానమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ జ్ఞానాన్ని వినియోగించుకుని వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనా మహమ్మారిని నివారించడంపై మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరమున్నదని ఆయన సూచించారు...
కరోనా మహమ్మారి చికిత్సకు నాలుగు ఆయుర్వేద మందులను పరీక్షించనున్నట్టు కేంద్ర 'ఆయుష్' మంత్రి శ్రీపాద్ వై.నాయక్ ప్రకటించారు. ట్రయల్స్ ని మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని, ఇందుకు దేశంలోని కొన్ని ఆయుర్వేద సంస్థలు కూడా సహకరించేందుకు...
నిజానికి 71 ఏళ్ళ ఛార్లెస్ కి ఆయుర్వేద వైద్యం పై ఎంతో నమ్మకం ఉంది. 2018 ఏప్రిల్ లో ప్రధాని మోదీ లండన్ ను సందర్శించి అక్కడ ఆయుర్వేద కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు ఛార్లెస్ ఆయన వెంటే ఉన్నారు.