విజయవాడ(Vijayawada) రైల్వే డివిజన్ అరుదైన ఘనత దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వే వారోత్సవాల్లో భాగంగా డివిజన్ పరిధిలోని 15 విభాగాల్లో ఏడింటికి ఉత్తమ పనితీరు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను....
హైదరాబాద్ లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్.. బ్రైన్ఫీడ్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ - 2022 ద్వారా దేశంలోని టాప్-500 పాఠశాలల్లో ఒకటిగా ఎంపికైంది. కిండర్ గార్టెన్ నుంచి సీనియర్ సెకండరీ స్కూల్ వరకు పిల్లల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి మేరు...
ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల జీవన స్థితిగతులకు అద్దం పట్టే 2021 సంవత్సరానికి అత్యుత్తమ చిత్రాలకు యునిసెఫ్ అవార్డులు ప్రకటించింది. ఈ ఏడాది పోటీలో తొలి రెండు బహుమతులు భారత ఫొటోగ్రాఫర్లు గెలుచుకున్నారు.
ప్రతిభ, సేవతోనే ఇప్పుడు పద్మ పురస్కారాలు వరిస్తున్నాయి. అతి సామాన్య గిరిజనులు పద్మశ్రీ పొందడం చూస్తున్నాం. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు రాష్ట్రపతి భవన్కు వస్తున్నారు’’ అని అమిత్షా అన్నారు