టెస్లా ప్లాంట్ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలికాయి. భారత్లో టెస్లా ప్రవేశించేందుకు ప్రభుత్వం నుంచి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గత వారం ట్వీట్ చేశారు.
ఆటో మొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ ఈరోజు 21 కొత్త వాహనాలను వివిధ వేరియంట్లలో విడుదల చేసింది. ఈ వాహనాలు సరుకులు తరలించడంతోపాటు ప్రజా రవాణా కూడా ఉపయోగపడనున్నాయి...
Electric Vehicles: ఒక పక్క పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రోత్సాహకాలు రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరును పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.
Billionaire employees in world: ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఏ దేశానికి చెందినవారు ఉంటారు అంటే.. వెంటనే ఎవరైనా తడుముకోకుండా అమెరికా లేదా ఏదైనా ధనిక దేశం పేరు చెబుతారు.
Earth Energy Ev launched 3 electric two wheelers: ఎర్త్ ఎనర్జీ ఈవీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ అడ్వాన్సడ్ ఎలాక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు వినియోగదారులకు త్వరలోనే..
అమరావతి: ఆగష్టు 8న కియా కొత్త కారు ‘‘సెల్తోస్’’ను మార్కెట్లోకి విడుదలవుతోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. సీఎం నివాసంలో కంపెనీ ఎండీ కూక్ హ్యున్ షిమ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ థామస్ కిమ్ సీఎంను కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి