భారతదేశంలో ఆటోమొబైల్ కంపెనీల రిటైల్ అమ్మకాలు జనవరి 2021తో పోలిస్తే 2022 జనవరిలో 10.70% తగ్గాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ఈ విషయాన్ని వెల్లడించింది.
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి) బాగా పడిపోయిన పరిస్థితిలో దేశంలోని ఆర్థిక వేత్తలు తలోరకంగా స్పందిస్తున్నారు. బిజెపి పాలనలో జిడిపి గణనీయంగా పడిపోతోందని, దానికి కారణం నరేంద్ర మోదీ, తదితర బిజెపి నేతల అనుభవరాహిత్యమైన పరిపాలనే అని వారంటున్నారు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్, అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా వున్న కేంద
దలాల్ స్ట్రీట్ చరిత్రలో సెప్టెంబరు 20, 2019 మైలురాయిలా నిలిచిపోనుంది. గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూసుకుపోయిన వైనం, ఒక రోజులో అతిభారీ లాభాలు లాంటి రికార్డులు ఇవాల్టి మార్కెట్లో నమోదయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో సెన్సెక్స్ ఒక దశలో 2200 పాయింట్ల పైగా ఎగిసింది. నిఫ్టీ 65
దేశంలో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, టూ , ఫోర్ వీలర్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకు 1980. 90, 2000 సంవత్సరాల్లో పుట్టిన ఈ దేశంలోని ‘ యంగ్ ఎడల్ట్ యువత ‘ తమ పర్సనల్ వెహికల్ కొనడానికి నెలవారీ ఈ ఎం ఐ చెల్లించే బదులు.. ఓలా , ఉబె
పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో చాలా కార్ల సంస్థలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితి తలెత్తింది. వెహికల్ స�