విశాఖ: ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉంది. రెండు టీ20ల్లో భాగంగా విశాఖలో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. ఈ మ్యాచ్లో మొదట భారత్ ఓడిపోతుందనే అనుకున్నారు అంతా. కానీ భారత బౌలర్ల సత్తా చూసి టీమిండియాదే మ్యాచ్ అనే భావనకు వచ్చేశారు. ముఖ్యంగా భారత అద్భుతమైన బౌలర్ జాస్ప్రిత్ బూమ్ర వేసిన 19వ ఓవర్ గురిం�
విశాఖ: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి మ్యాచ్లో కోహ్లీ సేనను ఓడించింది. రెండు టీ20 మ్యాచ్లలో భాగంగా విశాఖ తీరాన జరిగిన తొలి మ్యాచ్ను భారత జట్టు చివరి బంతికి కోల్పోయింది. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా ఒక ఫోర్, ఒక టూడీ తీసి మ్యాచ్ను ఆసిస్ ఆటగాళ్లు ఎగరేసుకుపోయారు. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా