ఔరంగాబాద్లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతులు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ..
ఔరంగబాద్ రైలు ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా వెంకయ్యనాయుడు తన స్పందిస్తూ…‘‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చే