"మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కోచింగ్ని నమ్మండి.. అంతేకాని విజయానికి షార్ట్కట్లు తీసుకోకండి" అంటూ ఒలింపిక్లో బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా అన్నారు.
ఆగష్టు 15కి ‘గోల్కొండ కోట’ ముస్తాబవుతోంది. ఇప్పటికే పోలీసులు గోల్కొండ కోటను తమ ఆధీనంలోకి తీసుకొని.. కోటను అందంగా.. ధగధగలాడేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఈసారి కూడా రాణీమహల్ గార్డెన్లో జాతీయ పతాకావిష్కరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల ముందు నుంచే పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. పంద్రాగష్ట
న్యూఢిల్లీ : అమర్నాథ్ యాత్ర ఈ సారి ఆషాడమాస శివచతుర్థి నాటి నుంచి ప్రారంభంకానుంది. అంటే జూలై 1నుంచి ప్రారంభమై ఆగస్టు 15 (రక్షాబంధన్) వరకూ కొనసాగనుంది. ఈ యాత్ర మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది అమర్నాథ్ యాత్ర 60 రోజులు జరిగింది. ఈ సారి ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటివారం �