పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇదే అంశం టీఎంసీ అంతర్గత సర్వేలలో వెల్లడైందన్నారు.
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై బీహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లాలూపై ఎఫ్ ఐ ఆర్ నమోదయింది. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సమయంలో..
కరోనాకాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాల పరంపర ఓ రేంజ్ లో సాగుతోంది. ఒక పక్క సినిమా మీద సినిమా చేస్తూ ఆర్జీవీ బిజీగా ఉంటే, అతనిపై సెటైరికల్ సినిమాలు కూడా అంతే రేంజ్ లో ఒకదాని వెనుక ఒకటి తెరకెక్కుతున్నాయి.
గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే తన ఎన్ కౌంటర్ కి ముందు సుబోధ్ తివారీ అనే బీజేపీ నేతతో చేసిన వాట్సాప్ సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. జులై 3 న కాన్పూర్ సమీప గ్రామంలో 8 మంది పోలీసులను..