UPI cash withdrawals: ఏటీఎం నుంచి యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ వెసులుబాటు కల్పించేందుకు ఆర్బీఐ(RBI) ముందుకు సాగుతోంది. రానున్న కాలంలో డెబిట్ కార్డులు కనుమరుగవుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొబైల్ సేవల ద్వారా ఇంటర్నెట్ వ్యాప్తి పెరగడం దేశంలోని లావాదేవీల పద్ధతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఏటీఎం(ATM) నుండి డబ్బు విత్డ్రా చేయడం ద్వారా నగదు వినియోగం నిరంతరం తగ్గుతోంది.
SBI Alert: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ఖాతా ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే. ఎస్బీఐ తాజాగా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను సవరించింది...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై.. పలు రకాల వార్తలు ఇప్పటికే చాలా వచ్చాయి. వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీలు మార్చడంపై ఇటీవలే పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విత్డ్రాలు, ఏడాదికి 40 క్యాష్ డిపాజిట్స్, నెలకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫ్రీ.. అనే వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి కూడా. అయితే.. ఈ పుకార్లపై ఎస్బీఐ స్పందించి�
సామాన్యుడి సమస్యలను అర్థం చేసుకున్న ఆర్బీఐ.. అందుకు తగ్గట్లు కొన్ని కొత్త రూల్స్ను ప్రకటించింది. ఇప్పటి వరకు నగదును తీసుకునేందుకు ఉపయోగించే ఏటీఎంలలో సమస్యలు తలెత్తితో సదరు కస్టమర్ బ్యాంకుల చుట్టు తిరగాల్సి వచ్చే. ఒకవేళ లావాదేవీలు జరిపే సమయంలో అది విఫలమై.. కస్టమర్ ఖాతా నుంచి నగదు డెబిట్ అయినా కూడా ఏటీఎం మిషన్ నుంచి డ
మీకు దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అకౌంట్ ఉందా? అయితే బ్యాంక్ మీకు షాకివ్వబోతోంది. 2019 అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారుస్తోంది. బ్యాంక్ చార్జీలు, ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇవి మనీ విత్డ్రా, చెక్ బుక్ వినియోగం, మనీ డిపాజిట్, సర్వీస్ చార్జీలు, ఏటీ�