రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధే శ్యామ్. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న
టైటిల్ : ‘గద్దలకొండ గణేష్’ తారాగణం : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళిని రవి, బ్రహ్మనందం, బ్రహ్మజీ, సత్య తదితరులు సంగీతం : మిక్కీ జె మేయర్ నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట స్క్రీన్ ప్లే, దర్శకత్వం : హరీష్ శంకర్ విడుదల తేదీ: 20-09-2019 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘గద్దల
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. 14 రీల్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు అథర్వ మురళీ కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి మిక్కీ.జె.మేయర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇ�
ఒకేరోజు రెండు సినిమాలు విడుదల కావడం ఈ మధ్య టాలీవుడ్లో ఆనవాయితీగా మారింది. కొందరు స్టార్ హీరోలు కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందని వెనక్కి తగ్గుతుంటే.. మరికొందరు కంటెంట్పై ఉన్న నమ్మకంతో బాక్స్ ఆఫీస్ వార్కు సిద్ధమవుతున్నారు. ఎప్పటిలానే ఈ శుక్రవారం రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ సమరానికి సిద్ధమయ్యాయి. అందులో ఒ�
హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయం సాధించిన జిగర్తాండ రీమేక్గా ఈ మూవీ తెరకెక్కింది. మాతృకలో సిద్ధార్థ, బాబీ సింహా ప్రధాన పాత్రలలో నటించగా.. తెలుగులో వరుణ్ తేజ్, అథర్వ మురళీ నటించారు. ఇక ఈ మూవీ కోసం మొదటి సారిగా విలన్గా మారాడు వరుణ్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. త�
ఒకే రోజు రెండు సినిమాలు రిలీజైతే.. ఓపెనింగ్ కలెక్షన్స్పై ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. ఇక నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమాకు వసూళ్లు తగ్గిపోతుంటాయి. అందుకే టాలీవుడ్ హీరోలందరూ తమ సినిమాలు ఒకే రోజు క్లాష్ కాకుండా చూసుకుంటారు. నేచురల్ స్టార్ నాని హీరోగా వ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి కొంతమంది వాల్మీకి కులానికి చెందిన వ్యక్తులు వచ్చి గొడవకి దిగినట్లు తెలుస్తోంది. దానితో షూటింగ్కు బ్రేక
మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత తెలుగులోకి డెబ్యూ ఇచ్చి వరుస హిట్స్ సాధించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అయితే తాజాగా ఆమె నటించిన ‘తేజ్ ఐలవ్ యు’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాలు ప్లాప్స్ కావడంతో తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది ఇండ
వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 6న వాల్మీకి థియేటర్లలో స�
అంతరిక్షం సినిమా ప్లాప్ తర్వాత హీరో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ హిట్ ‘ జిగర్తాండ’కు రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం తమిళ హీరో అథర్వ ను సంప్రదించినట్లు తెలు�