తక్కువ ఆదాయం గల పేద దేశాలకు కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ ని పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాలోని సీరం కంపెనీ ఉత్పత్తి..
నార్త్ కొరియాకు చెందిన హ్యాకర్లు కోవిడ్ 19 ఫార్మా కంపెనీలను టార్గెట్లుగా చేసుకున్న షాకింగ్ ఉదంతం తెలిసింది. అమెరికా, బ్రిటన్, సౌత్ కొరియా సహా ఆరు ఫార్మా కంపెనీలతో బాటు కనీసం తొమ్మిది హెల్త్ ఆర్గనైజేషన్ల కంప్యూటర్ వ్యవస్థల్లోకి చొరబడేందుకు వీరు యత్నించారట.
బ్రెజిల్ లో కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకున్న ఓ వలంటీర్ మృతి చెందాడు. ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఈ వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక వలంటీర్ మరణించినట్టు ప్రకటించిన బ్రెజిలియన్