మోదీ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడంపై ప్రధాని మోడీ నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. 117 స్థానాలకు ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. ఇందుకోసం రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
EC Extends Ban On Rallies: దేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు (Elections 2022) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. యూపీలో ఫిబ్రవరి 10న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అగ్రస్థానంలో కొనసాగుతన్న ప్రధాని మోడీ.. తాజాగా తన మొదటి వర్చువల్ ర్యాలీ..
EC - Assembly polls: దేశంలో వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్పై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Covid Vaccination Certificates: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దీంతోపాటు..
ఓట్ల పండుగ వచ్చింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీ అయిపోయాయి. వాగ్దానాలు ఇవ్వడం.. గెలచిన తర్వాత తీరుస్తామని చెప్పడం ఓల్డ్ ఫ్యాషన్. ఎన్నికలకు ముందే ఎవరికి నచ్చినవి..
వచ్చే రెండెళ్లల్లో జరగనున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేస్తుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ..
తమిళనాడులో వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలక అన్నా డీఎంకే అప్పుడే కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత సీఎం పార్టీ అధినేత పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.