తెలుగు వార్తలు » Assembly Elections 2021 » Page 2
West Bengal Election 2021: కేంద్ర బలగాలపై చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై వివరణ కోరుతూ తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
కోల్ కతా నగరం నడిబొడ్డులో టీఎంసీ-బీజేపీ వర్గాలు బాహా బాహీకి దిగాయి. బీజేపీ అభ్యర్థి రుద్రనిల్ ఘోష్ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఇరువర్గాలు విచక్షణా రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
హాట్ హాట్ డైలాగులు, ఆరోపణలతో వేడిగా సాగుతోంది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. ఇంకా మూడు దశలు మిగిలి ఉన్నాయి. మరో ల్లో 132 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంకో రెండు వారాలే గడువు.
ఎన్నికల ప్రచార సభలు కోవిడ్ హాట్స్పాట్లుగా మారాయి. అభ్యర్థులు, ప్రచారకులు మాస్క్లు ధరించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసీ జారీ చేసిన కోవిడ్ 19 మార్గదర్శకాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.
బెంగాల్ రాష్ట్రంలో ఉద్ధండ నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కీలక స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు.. వారిలో ఎవరిని విజయలక్ష్మి వరించనున్నది.. అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.
Human Face In Police: పోలీసులు అంటే చాలా కఠిన హృదయంతో ఉంటారు అని చాలా మందిలో ఉన్న భావన. అక్రమార్కులపై, నేరాలు చేసిన వారిపై కాస్త కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టే బహుశా వారికి అలాంటి...
West Bengal, Assam Election 2021 Phase 3 Voting Highlights: దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం నేడు...
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇక్కడి థౌసండ్ లైట్స్ అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున సినీ నటి ఖుష్బూ పోటీ చేస్తున్నారు.
Woman BJP supporter killed in Goghat: పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. మంగళవారం 7గంటల నుంచి మూడవ దశ పోలింగ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఇప్పటివరకూ ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
