తెలుగు వార్తలు » Assembly Elections 2021 » Page 6
West Bengal Polls 2021: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో అధికారిక పర్యటన చేపట్టడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా తృణాముల్ కాంగ్రెస్ ఆరోపించడం తెలిసిందే. దీనికి సంబంధించి ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసింది.
బెంగాల్లో రెండో దశలో భాగంగా 30 స్థానాల్లో మొత్తం 171 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మొత్తం 30 స్థానాల పరిధిలో 75.94లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే..
Tamil Nadu Assembly Election 2021: తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామిపై డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇప్పటికే తన వ్యాఖ్యల పట్ల ఏ.రాజా క్షమాపణ కోరారు.
Assam Assembly Election 2021: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ముందుగా కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు.
Tamil Nadu Election 2021: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల ప్రచార సభల్లో మాటల తూటాలు పేల్చుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు...ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు సోషల్ మీడియాను కూడా తెగ వాడేసుకుంటున్నారు.
West Bengal Assembly Election 2021: పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బంగ్లాదేశ్లో పర్యటించిన ప్రధాని మోదీ తమ పార్టీ(బీజేపీ)కి అనుకూలంగా పరోక్ష ప్రచారం చేసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ఆరోపించింది.
Tamil Nadu Elections 2021: తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది నోట్ల కట్టలు కుప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అక్కడ..
West Bengal Polls 2021: పశ్చిమ బెంగాల్లో రెండో విడత ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థుల్లో 32 మంది తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నట్లు స్వయంగా తమ అఫిడవిట్స్లో వెల్లడించారు.
Assam Election 2021: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 47 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం ప్రకారం.. సాయంత్రం 6 గంటల వరకు..
పశ్చిమబెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా..
