మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత, శరద్ పవార్ బంధువు అజిత్ పవార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. పోలైన ఓట్లలో దాదాపు 80 శాతం పైచిలుకు అజిత్ పవార్కే రావడంతో ప్రధాన ప్రత్యర్థ�
ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370, కశ్మీర్, లద్దాక్ల విభజన అంశంపై మాట్లాడారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్�
ఎవరూ ఊహించని రీతిలో వైఎస్ఆర్సీపీ ఏపీ ఎన్నికల్లో మేజికల్ ఫిగర్ను అందుకోగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక ఏపీ సీఎం పదవిని చేపట్టే వారిలో జగన్ మూడో పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైఎస్ జగన్ వయసు 46 సంవత్సరాల ఆరు నెలలు. ఇది వరకు కేవలం ఇద్దరు మాత్రం ముఖ్యమంత్రి పదవిని అధిరోహ�
టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో బూత్ కన్వీనర్లు, సేవామిత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ టీడీపీ ఆవిర్భాదినోత్సవం సందర్భంగా ముఖ్యమైన విషయాలు చర్చించారు చంద్రబాబు. 38 ఏళ్లుగా టీడీపీని గుండెల్లో పెట్టుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావ దినోత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 2వేల 186 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టును ఈసీ విడుదల చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 19 వందల 98మంది పురుషులు, 187 మంది మహిళలు పోటీపడుతున్నారు. ఇక 25 లోక్సభ స్థానాలకు గాను 320 మంది బరిలో నిలవగా.. వారిలో 25 మంది మహిళలు.. 295 మంది పురుషులు ఉన్నారు. ఒక్కో అసెం�
అమరావతి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసే అభ్యర్థిని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో రాజంపేట నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు వారితో చర్చించారు. నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ