బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదటి రోజున తాము ఆర్థిక తీర్మానంపై చర్చించామని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2వ రోజు (ఆదివారం) రాజకీయ తీర్మానంపై చర్చ జరిగిందని తెలిపారు.
Assam Police: ఈశాన్య రాష్ట్ర అసోంలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను (Drugs) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 100 కోట్ల రూపాయలు..
CM KCR - Himanta Biswa Sarma: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (KCR), అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మధ్య వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే.. సీఎం కేసీఆర్, అస్సాం సీఎంలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
Himanta Biswa Sarma On CM KCR: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో పొలిటికల్ హీట్ను పెంచాయి. రాహుల్..