ఆగస్టు 6, శనివారం ఫ్లోరిడాలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య నాల్గవ T20 మ్యాచ్ ప్రారంభం కావడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు హర్షస్ పటేల్ గాయంపై కొత్త అప్డేట్ను విడుదల చేసింది.
India vs Pakistan: శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఆహార పానీయాల కొరతతో పాటు పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఉంది. అంతేకాదు శ్రీలంకలో రాజకీయ దుమారం రేగుతోంది.
16 రోజుల సుదీర్ఘ టోర్నమెంట్ ఆసియా కప్ నిర్వహణపై శ్రీలంక చేతులెత్తేసేలా కనిపిస్తోంది. దీంతో వేరే దేశానికి ఈ టోర్నమెంట్ తరలనున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.
ఆసియా కప్ గురించి చెప్పాలంటే, ఈ టోర్నీలో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది. ఈ టోర్నీని భారత్ 6 సార్లు గెలుచుకుంది. చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్ను ఓడించి భారత్ ఆసియా ఛాంపియన్గా అవతరించింది.
Asia Cup Hockey: ఆసియా కప్ హాకీలో భారత్ కీలక మ్యాచ్లో విజయం సాధించింది. టోర్నీలో కొనసాగలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్స్ రాణించారు. పూల్-ఏలో భాగంగా ఇండోనేషియాతో...
శ్రీలంక(Sri Lanka)లో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దేశంలో ఆహారం కొరతతో సాధారణ జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ క్రికెట్ మ్యాచ్లు లేదా టోర్నమెంట్లు నిర్వహించడం కష్టమే..
ఇందులో శ్రీలంక క్రికెట్కు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల తర్వాత, ప్రతిపాదిత ఆసియా కప్ 2022 ఈ సంవత్సరం శ్రీలంకలో నిర్వహిస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.