COVID-19 vaccine insurance: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ బీమాపై కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే కీలక ప్రకటన చేశారు. కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి బీమా సౌకర్యం..
విమర్శలు, ప్రతి విమర్శలతో బీహార్ ఎన్నికల సభలు హోరెత్తుతున్నాయి.. సభలు సమావేశాలకు కోవిడ్-19 నిబంధనలు ఉన్నా.. నేతల మాటలకు లేవు కాబట్టే ధ్వని కాలుష్యం పెరుగుతోంది.. ఆర్జేడీ నేత, మహాగడ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్పై కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే సెటైర్లు వేశారు. కేబినెట్ అన్న పదానికి స్పెల్లింగ్ కూడా రాని తే
కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్
మొన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్.. నిన్న కేంద్రమంత్రి అశ్వనీకుమార్ చౌబే.. గోమూత్రంతో క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చంటూ చెబుతున్నారు. తాను గోమూత్రంతో క్యాన్సర్ బారిన పడకుండా ఉన్నానంటూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాధ్వితో పాటుగా కేంద్ర మంత్రి కూడా ఇదే విషయం చెబుతున్నారు. అంతేక�