‘దీక్షా దివస్’ సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లో చేరమని చెప్పేశారు. దీంతో సుమారు 52 రోజుల సమ్మెకు తెరపడింది. ఇక కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేయగా.. తాత్కాలిక ఉద్యోగులు మాత్రం తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఆదేశాల మేరక�
ఆర్టీసీలో యూనియన్లు అనేవి లేకుండా చేసేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్లో ఆయన సమావేశం కానున్నారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగిన �
దీక్షా దివస్ గిఫ్ట్గా సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులందరిని రేపటి నుంచి విధుల్లోకి హాజరు కావాలని సూచించారు. ఈ ప్రకారం లిఖితపూర్వక లేఖను అందజేస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తక్షణమే ఆర్టీసీకి వంద కోట్లు మంజూరు చేస్తామన్నారు. అటు ప్రతి డిపో కార్మికులందరితో మాట్లాడి యూనియన్లనేవి లేకుండా చేస్తామనని ఆయన అన్నార�
ఆర్టీసీ జేఏసీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేస్తారా.. అంటే.? అవుననే అంటున్నాయి జేఏసీ వర్గాలు.. సమ్మెను నడిపించడంలో పూర్తిగా విఫలమవ్వడమే కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 52 రోజులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నేతృత్వం వ
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితులు, కోర్టులో ఉన్న కేసులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టకుండా.. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమస్యకు ఇంకా పరిష్కారం దొరకడం లేదు. అటు ఆర్టీసీ కార్మికులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎవరికి వారే అన్న చందంగా ఉన్నారు. ఎవరూ మెట్టు దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్య హైకోర్టుకు వెళ్లినా.. ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. సమస్య ఎక్కడివేసిన గొంగళి అక్కడే వేసిన చందంలా.
ఎట్టకేలకు ఆర్టీసీ నేతలు దీక్ష విరమించారు. అఖిలపక్షం సూచన మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి , రాజిరెడ్డిలు దీక్ష విరమించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామకు తెజస అధ్యక్షుడు కోదండరాం
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అశ్వత్థామరెడ్డి దీక్షకు దిగారు. కాగా బయటఉంటే..తమ దీక్షను సరిగ్గా జరగనివ్వరని… నిన్నటి నుంచి బీఎన్ రెడ్డి నగర్లోని తన న
టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె నిరవధికంగా 43వ రోజుకు చేరుకుంది. అటు కార్మికులు.. ఇటు ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగట్లేదు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దొరుకుంటుందనే సూచనలు కూడా కనిపించట్లేదు. ఇదిలా ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం కోసం గతంలో 42 రోజుల సకల జనుల సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని టీఎస్ఆర్టీసీ �
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి.. ఎల్బీనగర్లోని తన ఇంట్లోనే దీక్షకు దిగారు. జేఏసీ ప్లాన్ ప్రకారం.. ఇవాళ నేతల నిరాహార దీక్ష ఉంది. కానీ.. దాన్ని భగ్నం చేసేలా ముందస్తు అరెస్టులకు.. రాత్రి నుంచే ప్రయత్నిస్తూ వస్తున్నారు పోలీసులు. అర్థరాత్రే అశ్వత్థామ ఇంటి దగ్గర మోహరించిన పోలీసులు.. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్న�