తెలుగు వార్తలు » Ashok
డేటా చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ ఎట్టకేలకు పోలీసుల ముందుకొచ్చాడు. విచారణకు సిద్దమంటూ మాదాపూర్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. అయితే విచారణలో భాగంగా సిట్ కార్యాలయానికి వెళ్లాలని మాదాపూర్ పోలీసులు సూచించారు. దీంతో కాసేపట్లో గోషామహల్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.
హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యం కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డాటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రంగారెడ్డి కోర్ట్ ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసిం�
ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ పోయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీలో అశోక్(17) అనే యువకుడు తల్లి జయమ్మతో కలసి ఉంటున్నాడు. ఇద్దరూ కూలి పనులకు వెళ్లేవారు. అయితే.. ఇటీవల దాచుకున్న డబ్బులతో ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు. ఏమయింద
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్స్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఐటీ గ్రిడ్స్ కేసులో ఎన్నికల అధికారులను ఇంప్లీడ్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సహా ఆధార్ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్ ఏపీ రిజిస్ట్రార్�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరి కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ ఇవాళ తెలంగాణ సిట్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా అఙ్ఞాతంలో ఉన్న అతను విచారణకు హాజరవుతాడా? లేదా? అన్నది ఉత్కంఠంగా మారింది. ఒకవేళ అతను విచారణకు రాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయ�
హైదరాబాద్: డేటా వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఆ సంస్థ సీఈవో అశోక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థపై �
హైదరాబాద్: ఏపీ ఓటర్ల డేటా చోరీకి సంబంధించిన కేసుపై టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ మాట్లాడుతూ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. అమరావతిలో పోలీసుల భద్రత మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ ఎండీ అశోక్ను దాచి ఉంచారని ఆరోపించారు. బిన్ లాడెన్కు కూడా పాక్ అంత భద్రత ఇవ్వలేదని విమర్శించారు. డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర�
విశాఖ రైల్వే జోన్లో భాగంగా వాల్తేరు డివిజన్ను అసంబద్ధంగా రద్దు చేయండపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చేపట్టిన దీక్షను విరమించారు. ఈ ఉదయం 9గంటలకు విద్యార్థులు ఇచ్చిన నిమ్మరసం తాగి తన దీక్షను విరమించారు. దాదాపు 15గంటల పాటు రామ్మోహన్ నాయుడు దీక్ష సాగింది. అయితే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్తో కలిసి మంగళవారం స�
ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందన్న కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు వేట ప్రారంభించారు. అతడి కోసం ఐదు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. విజయవాడ, కావలి, విశాఖ, బెంగళూరు, హైదరాబాద్లో అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు తమ ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారంట�